ఈరోజు – “మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం” సందర్భంగా
లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాదు కోఠపేట ఆధ్వర్యంలో
స్వంతన విమెన్స్ రిహాబ్ & డీ-అడిక్షన్ సెంటర్ లో
మహిళల కోసం మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.
ముఖ్య అతిథి:
⭐ లయన్ మహేంద్ర గుప్తా గారు – రీజియన్ చైర్మన్, హైదరాబాదు
శ్రీ నరేందర్ రెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు
పాల్గొన్న లయన్స్ సభ్యులు:
లయన్ ఎస్. కృష్ణమోహన్ రెడ్డి – అధ్యక్షులు
లయన్ చంద్రశేఖర్ – ప్రథమ ఉపాధ్యక్షుడు
లయన్ జితేంద్ర దేవి – ద్వితీయ ఉపాధ్యక్షురాలు
లయన్ సైకం రేణుకా రెడ్డి – గత అధ్యక్షురాలు
లయన్ రంజీత్ రెడ్డి – మాజీ మెజిస్ట్రేట్
లయన్ డా. బి. విజయ రంగ గారు – జిల్లా కార్యదర్శి, స్వచ్ఛ భారత్ 320-D
సేవా కార్యక్రమాలు:
🧵 ఒక కుట్టు మిషన్ – రీజియన్ చైర్మన్ లయన్ మహేంద్ర గుప్తా గారి వారి ప్రాయోజకం
👓 15 రీడింగ్ గ్లాసులు – లయన్ డా. బి. విజయ రంగ గారి వారి ప్రాయోజకం
సేవకు అవకాశం ఇచ్చినందుకు
లయన్ కార్తిక్ అన్నెం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
ఈ కార్యక్రమాన్ని శ్రీమతి మంజుల గారు (చైర్మన్) సమర్థవంతంగా నిర్వహించగా,
శ్రీమతి మమత గారు & శ్రీమతి నాగలక్ష్మి గారు (సైకాలజిస్టులు) వినూత్నంగా సహకరించారు.
మహిళల భద్రత, గౌరవం మరియు సాధికారత కోసం మన సేవలు నిరంతరం కొనసాగాలి.